Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం తలుపుతట్టిన మోహన్ బాబు... బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (14:25 IST)
తమ ఇంటి గొడవల సమయంలో ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన కేసులో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు ఈ పిటీషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 
సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో నటుడు మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరించకుండా, గురువారానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. 
 
కొద్ది సేపటి తరువాత మళ్లీ కోర్టుకు వచ్చిన ముకుల్ రోహత్గీ... మోహన్ బాబు బెయిల్ పిటీషన్‌ను విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించలేదు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారం జరుగనుంది. కాగా, ఈ దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments