Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం తలుపుతట్టిన మోహన్ బాబు... బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (14:25 IST)
తమ ఇంటి గొడవల సమయంలో ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన కేసులో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు ఈ పిటీషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 
సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో నటుడు మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరించకుండా, గురువారానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. 
 
కొద్ది సేపటి తరువాత మళ్లీ కోర్టుకు వచ్చిన ముకుల్ రోహత్గీ... మోహన్ బాబు బెయిల్ పిటీషన్‌ను విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించలేదు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారం జరుగనుంది. కాగా, ఈ దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments