Webdunia - Bharat's app for daily news and videos

Install App

భటుడిగా మారిన సునీల్: మన్నారా చోప్రా హీరోయిన్.. మాస్ రాజాగా?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2015 (14:23 IST)
సునీల్ భటుడిగా తెరమీద కనిపిస్తున్నాడు. సునీల్ కథానాయకుడిగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రానికి `భటుడు` అనే పేరు పెట్టారని సమాచారం. ఇందులో ప్రియాంక చోప్రా చెల్లెలు మన్నారా చోప్రా కథానాయికగా నటిస్తోంది. సునీల్ ఇప్పటి వరకు మార్క్ మాసిజం టైటిల్‌లో కనిపించలేదు. ఈ సినిమాలో దమ్ముండే రోల్‌లో సునీల్ కనిపిస్తాడని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం దిల్‌రాజు నిర్మిస్తున్న వాసు వర్మ చిత్రం `కృష్ణాష్టమి`లో నటిస్తున్నాడు సునీల్. ఆ సినిమా చివరి దశకు చేరుకొంటుండంతో `భటుడు`ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేశాడు. భీమవరం బుల్లోడు తర్వాత సునీల్‌కి బాగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ని పూడ్చేలా ఇకపై వేగంగా సినిమాలు చేయాలనుకొంటున్నాడట. `భటుడు` తర్వాత గోపిమోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments