Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కిషన్‌తో మహేష్ బాబు సోదరి సినిమా.. సాయిపల్లవి అవుట్.. అమైరా ఇన్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా ఆనందీ ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్

Webdunia
బుధవారం, 10 మే 2017 (14:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా ఆనందీ ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి కథానాయికగా ఎంచుకోవాలనుకున్నారు.
 
కానీ ప్రస్తుతం సందీప్ సరసన త్రిధా చౌదరి, అమైరా దస్తూర్‌లు నటించనున్నారు. ఈ సినిమా ఆరంభ వేడుక ఫిలిమ్ నగర్ ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంజుల ఘట్టమనేని తెరకెక్కించే ఈ సినిమా షూటింగ్ గోవాతో పాటు లండన్‌లో జరుగుతుందని టాక్ వస్తోంది. కాగా మంజులకు ప్రిన్స్ మహేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments