ఆర్థిక ఒత్తిళ్లు.. అవకాశాలు లేమి.. అందుకే ఆ డైరెక్టర్ సూసైడ్ అటెంప్ట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇండస్ట్రీలో సినీ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికిలోనైన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ డైరెక్టర్ పేరు రాజసింహా. ఈయన స

Webdunia
గురువారం, 17 మే 2018 (14:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇండస్ట్రీలో సినీ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికిలోనైన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ డైరెక్టర్ పేరు రాజసింహా. ఈయన సందీప్ కిషన్ హీరోగా వచ్చిన "ఒక్క అమ్మాయి తప్ప" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
 
అంతేకాకుండా, 'రుద్ర‌మ‌దేవి', 'అన‌గ‌న‌గా ఓ ధీరుడు' వంటి సినిమాల‌కు ర‌చ‌యిత‌గా కూడా పని చేశారు. ముఖ్యంగా, 'రుద్ర‌మ‌దేవి' సినిమాలోని అల్లు అర్జున్ పోషించిన గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కు తెలంగాణ యాస‌లో మాట‌లు రాసింది రాజ‌సింహే. 
 
ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ఒక్క అమ్మాయి తప్ప చిత్రం పరాజయంపాలైంది. అనంతరం ఆయనకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో డిప్రెష‌న్‌కు గురైన ఆయ‌న ముంబైలోని తన నివాసంలోనే ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన ఆర్థిక ఒత్తిళ్లతో పాటు.. సినీ అవకాశాలు లేనికారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

దీని గురించి మీకు తెలియదు.. దగ్గరికి రాకండి.. భార్యను నడిరోడ్డుపైనే చంపేసిన భర్త (video)

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments