Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సందడి చేసిన సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, శ్రద్ధా శ్రీనాథ్

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (22:16 IST)
తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు సినీనటులు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, శ్రద్థా శ్రీనాథ్. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎ1 సినిమా విజయం దిశగా వెళుతుండడంతో సినీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్సించుకుంది. 
 
అంతకుముందు సందీప్ కిషన్ తిరుమలలోని టిటిడికి చెందిన తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో సామాన్య భక్తుడిలాగా భోజనం చేశారు. స్నేహితులతో కలిసి భోజనం చేశారాయన. ఆలయ దర్సనం తరువాత మీడియాతో సందీప్ కిషన్ మాట్లాడుతూ తిరుపతితో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
 
ఎ1 ఎక్స్ ప్రెస్ చిత్రం విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా జనం గుర్తు పడుతున్నారని.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు సందీప్ కిషన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments