Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది వేసవిలో వరుస చిత్రాల రిలీజ్.. టాలీవుడ్ క్యాచ్ చేసుకున్నట్టేనా?

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:15 IST)
తెలుగు చిత్రపరిశ్రమ గత యేడాది సమ్మర్ సీజన్‌ను పూర్తిగా మిస్ చేసుకుంది. అగ్రహీరోల సినిమాల విడుదల తేదీల్లో గందరగోళం నెలకొంది. దీంతో చిన్నబడ్జెట్ చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు సాహసం చేయలేక పోయారు. కానీ, ఈ యేడాది మాత్రం రెండు నెలలకు ముందుగానే రిలీజ్ డేట్స్‌ను అనేక చిత్రాలు లాక్ చేశాయి. మార్చి నెలాఖరు మొదలు మే నెల చివరి వరకు దాదాపు పది పెద్ద చిత్రాలు విడుదలకానున్నాయి. మార్చి చివరి వారంలో రాబిన్ హుడ్ 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు వస్తున్నాయి. 
 
ఏప్రిల్ మొదటివారంలో "భైరవం", ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ సినిమా కోసం లాక్ అయింది. ఏప్రిల్ 18వ తేదీన అనుష్క నటించి "ఘాటి" చిత్రం విడుదలకానుంది. ఏప్రిల్ 25వ తేదీన "కన్నప్ప" చిత్రం విడుదలకానుంది. అలాగే, ఏప్రిల్ ఒకటో తేదీన నాని ''హిట్-''3 మూవీ రిలీజ్ చేయనున్నారు. మే 9న రవితేజ "మాస్ జాతర", మే 30వ తేదీన విజయ్ దేవరకొండ "కింగ్‌డమ్" చిత్రం విడుదలకానుంది. సో.... ఈ యేడాది సమ్మర్ సీజన్‌ను టాలీవుడ్ పూర్తిగా ఉపయోగించుకునేందుకు ముందుగానే సిద్ధమైపోయింది. మరి ప్రేక్షకులు ఏయే చిత్రాలను ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments