Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండకు అరుదైన గౌరవం.. గోవా ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం..

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (14:10 IST)
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. డిసెంబర్ నెలలో లాక్‌డౌన్ తర్వాత విడుదలైన 'అఖండ' సినిమా బంపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. కరోనా కాలంలో అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే సుమారు 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. తాజాగా అఖండ సినిమాకు అరుదైన గౌరవం దక్కనుంది.  
 
ఇక అసలు విషయానికి వస్తే గోవాలో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఈ 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పేరుతో జరగనున్న ఈ ఈవెంట్‌లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ సెక్షన్‌లో బాలయ్య బాబు నటించిన 'అఖండ',, ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి.
 
వీటితో పాటుగా ఫీచర్ ఫిలిం క్యాటగిరిలో ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన 'సినిమా బండి', విద్య సాగర్ తెరకెక్కించిన 'కుదిరం బోస్' వంటి సినిమాలతో పాటుగా అడవి శేష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'మేజర్' కూడా ప్రదర్శితం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments