ఎస్ఎస్ రాజమౌళిపై కేసు - 'వారణాసి' టైటిల్‌పై వివాదం

ఠాగూర్
బుధవారం, 19 నవంబరు 2025 (12:14 IST)
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్‌లో కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వానర సేన నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. అలాగే, మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న "వారణాసి" చిత్రం టైటిల్‌‌పై కూడా వివాదం చెలరేగింది. ఈ టైటిల్‌ తమదేనంటూ ఓ వ్యక్తి తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఇదే అంశంపై రాష్ట్ర వానరసేన నేతలు మాట్లాడుతూ, శివుడికి వాహనం అయిన ఎద్దు (నంది)పై హీరో మహేష్ బాబును ఎలా కూర్చోబెడతారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పైగా, హిందూ దేవుళ్లపై నమ్మకం లేదంటూనే హిందూ దేవుళ్లపై సినిమాలు ఎలా తీస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రాక్షసులకి సపోర్టుగా దేవేంద్రుడి మీద బాహుబలి యుద్ధం చేస్తున్నట్టుగా చూపించి దేవతలను ఎందుకు డీగ్రేడ్ చేస్తారంటూ వారు రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తోంది : ఖైబర్‌పుంఖ్వా సీఎం సొహైల్

మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments