సూపర్స్టార్ మహేష్ హీరోగా 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'శ్రీమంతుడు' ఆగస్ట్ 7న వరల్డ్వైడ్గా రిలీజ్ అయి టాక్ పరంగా కలెక్షన్లపరంగా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి 7 రోజుల్లోనే ఈ చిత్రం రూ.66,57,99,056లు కలెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.