Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సముద్రంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం?

ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామే

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (13:25 IST)
ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామేశ్వరంలో శనివారం కలిపినట్టు వార్తలు వచ్చాయి. 
 
దక్షిణాది హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అస్థికలను రామేశ్వరం తీరంలో ఉన్న బంగాళాఖాతంలో కలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలు తమ తల్లిని తలచుకుని విలపించారు. 
 
అయితే, ఈ వార్తలను అనేక మంది కొట్టిపారేస్తున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వచ్చిన బోనీ కపూర్ కుటుంబం.. చెన్నై ఈసీఆర్ రోడ్డులో ఉన్న శ్రీదేవికి సొంతమైన ఫామ్‌హౌస్‌లో బసచేశారు. 
 
ఈ ఇంటి వెనుక భాగంలో ఉన్న బంగాళా ఖాతంలోనే ఈ అస్థికలను నిమజ్జనం చేశారని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే. వారు నిమజ్జనం చేసిన సమయంలో తీసిన ఫోటో రామేశ్వరంలో తీసినది కాదనీ, శ్రీదేవి నివాసం వెనుకభాగంలో ఉన్న సముద్రం వద్ద తీసిందనే ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments