Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు కలుపనున్న బోనీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి.. అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు ఆమె కుటుంబీకులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం చెన్నై చేరుకుని.. అక్కడి నుంచి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు రామేశ

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (20:16 IST)
అతిలోక సుందరి శ్రీదేవి.. అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు ఆమె కుటుంబీకులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం చెన్నై చేరుకుని.. అక్కడి నుంచి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు రామేశ్వరం వెళ్తారని సమాచారం. రామేశ్వరంలో అస్థికలు నిమజ్జనం చేసిన తర్వాత తిరిగి ముంబై చేరుకుంటారని తెలిసింది. 
 
కాగా దుబాయ్‌కి మేనల్లుడి పెళ్లి కోసం వెళ్లి.. బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు ఊపిరాడక ఫిబ్రవరి 24న శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు ఫిబ్రవరి 28వ తేదీన ముంబైలో జరిగాయి. ఇదిలా ఉంటే.. శ్రీదేవి మృతి చెందడాన్ని ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి హఠాన్మరణం చెందడంతో అందరూ షాక్‌లో వున్నారు. 
 
సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఓ శ్రీదేవి అభిమాని రైలులో ''చాందినీ'' లోని ''తేరే మేరే హోనోథో పర్ ..'' పాటను వాయిస్తూ తన అభిమాన నటికి నివాళులర్పించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments