Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టేసుకుంది- అమ్మాయిలను వారి వద్దకు కూడా పంపిస్తారు.. వీడియో వైరల్

నేను నాన్న అబద్ధం, అరవింద్ సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే.. అవకాశాలు రావాలంటే.. పడక పంచుకోవాల్సిందేనని ఆమె చేసిన కామ

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (13:18 IST)
నేను నాన్న అబద్ధం, అరవింద్ సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే.. అవకాశాలు రావాలంటే.. పడక పంచుకోవాల్సిందేనని ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అమ్మాయిలను వాడుకునే కొందరు హీరోలు కూడా వాళ్ల రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నేతల వద్దకు హీరోయిన్లను పంపిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 
అలాగే తెలుగమ్మాయిలకు సినిమాల్లో ఆఫర్స్ రావని, ఒకవేళ వచ్చినా పడుకున్నాకే వస్తాయని.. పడుకున్నా కూడా ఆ ఆఫర్ ఉంటుందో.. ఊడుతుందో తెలియదని ఓ టీవీ ఛానల్ లైవ్‌లో శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
''మా'' అసోషియేషన్‌లో తనకు మెంబర్‌షిప్ కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. సినిమాల్లో నిర్మాతల దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ల వరకూ చాలామంది కుక్కల్లా ప్రవర్తిస్తున్నారని ఆమె వాపోయింది. ప్రస్తుతం శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బొటాక్స్ చేసుకున్నానని.. న్యూస్ రీడర్‌గా ముందుకొచ్చి.. ఆపై సినీ అవకాశాల వైపు వచ్చానని శ్రీరెడ్డి తెలిపారు. శ్రీలేఖ అనేది తన అసలు పేరని శ్రీ రెడ్డి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments