చిరంజీవి పెత్తనం ఎవరికి కావాలి.. మోహన్ బాబు, బాలకృష్ణ ఐతే బాగుంటుంది?

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (14:07 IST)
ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవిపై నోరెత్తని శ్రీరెడ్డి ప్రస్తుతం ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పెద్దరికంపై వస్తున్న మాటలను దృష్టిలో పెట్టుకొని "నీ బోడి పెత్తనం ఎవరిని కావాలి" అంటూ మెగాస్టార్ చిరంజీవిపై శ్రీ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం వైరల్‌గా మారడమే కాదు దుమారం రేపుతున్నాయి.
 
సినీ ఇండస్ట్రీలో పెద్దరికం గురించి ఒక ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డిని ప్రశ్నించగా ఆమె చిరంజీవిపై ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ పెద్దరికం ఎవడు అడిగాడు? బోడి పెద్దరికం నాకు అర్థం కాదు. మీకు మీరు పెద్దరికం తీసుకున్నట్లున్నారు. 
 
అసలు ఎక్కడికైనా వెళ్లాలంటే చాపర్ ఫ్లైట్స్ వేసుకుని వీళ్లు బయలుదేరిపోతారు. ప్రొడ్యూసర్‌కి వచ్చిన సమస్యలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వచ్చిన సమస్యలు కావచ్చు. మీకు సమస్యలు వస్తే ఎవరు తీర్చలేరు. 
 
కేవలం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని ప్రసన్న కుమార్ ఉంటారు ఆయన మాత్రమే నిర్మాతల సమస్యలను తీర్చగలరు. మోహన్ బాబు, బాలకృష్ణ లాంటి వాళ్లు మాత్రమే సినీ ఇండస్ట్రీకి పెద్ద అయితే బాగుంటుంది.. మరెవరూ కూడా ఆ స్థానానికి అర్హులు కాదు" అంటూ ఘాటుగా స్పందించింది శ్రీ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments