Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పెత్తనం ఎవరికి కావాలి.. మోహన్ బాబు, బాలకృష్ణ ఐతే బాగుంటుంది?

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (14:07 IST)
ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవిపై నోరెత్తని శ్రీరెడ్డి ప్రస్తుతం ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పెద్దరికంపై వస్తున్న మాటలను దృష్టిలో పెట్టుకొని "నీ బోడి పెత్తనం ఎవరిని కావాలి" అంటూ మెగాస్టార్ చిరంజీవిపై శ్రీ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం వైరల్‌గా మారడమే కాదు దుమారం రేపుతున్నాయి.
 
సినీ ఇండస్ట్రీలో పెద్దరికం గురించి ఒక ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డిని ప్రశ్నించగా ఆమె చిరంజీవిపై ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ పెద్దరికం ఎవడు అడిగాడు? బోడి పెద్దరికం నాకు అర్థం కాదు. మీకు మీరు పెద్దరికం తీసుకున్నట్లున్నారు. 
 
అసలు ఎక్కడికైనా వెళ్లాలంటే చాపర్ ఫ్లైట్స్ వేసుకుని వీళ్లు బయలుదేరిపోతారు. ప్రొడ్యూసర్‌కి వచ్చిన సమస్యలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వచ్చిన సమస్యలు కావచ్చు. మీకు సమస్యలు వస్తే ఎవరు తీర్చలేరు. 
 
కేవలం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని ప్రసన్న కుమార్ ఉంటారు ఆయన మాత్రమే నిర్మాతల సమస్యలను తీర్చగలరు. మోహన్ బాబు, బాలకృష్ణ లాంటి వాళ్లు మాత్రమే సినీ ఇండస్ట్రీకి పెద్ద అయితే బాగుంటుంది.. మరెవరూ కూడా ఆ స్థానానికి అర్హులు కాదు" అంటూ ఘాటుగా స్పందించింది శ్రీ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments