Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డికి జాతీయ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చిందట?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (10:37 IST)
వివాదాలంటే శ్రీరెడ్డి మహాప్రీతి. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని కొని తెచ్చుకుంటుంది. తాజాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసింది. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో తనకు ఓ జాతీయ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిందని శ్రీరెడ్డి షాకిచ్చే కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఓ జాతీయ పార్టీ ఏపీలో తనకు ఎంపీ సీటు ఇస్తామని చెప్పిందని శ్రీరెడ్డి వెల్లడించింది. 
 
జాతీయ పార్టీ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాలా అంగీకరించాలా అనేది కన్‌ఫ్యూజన్‌లో వున్నానని శ్రీరెడ్డి చెప్పింది. కాగా.. శ్రీరెడ్డికి బీజేపీ ఆఫర్ ఇచ్చివుంటుందని నెట్టింట చర్చ సాగుతోంది. 
 
ఇక ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం మాత్రమే కొద్దో గొప్పో ఉనికిలో ఉన్నాయి. వీటిలో శ్రీరెడ్డికి ఆఫర్ ఇచ్చే పార్టీ బీజేపీ అని టాక్ వస్తోంది. అయినా బీజేపీ పార్టీ శ్రీరెడ్డికి ఆఫర్ ఏం చేస్తుందో అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments