Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్యూ ఆల్... పిచ్చెక్కిపోతోందంటూ రాములమ్మ వీడియో..

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (15:05 IST)
బిగ్ బాస్ సీజన్ 3ని విజయవంతంగా ముగించుకుని రన్నరప్‌గా నిలిచిన యాంకర్ శ్రీముఖి ఇంటికి వచ్చిన తర్వాత అభిమానులతో ఓ వీడియోను పంచుకుంది. ఈ వీడియో ద్వారా అభిమానుల గురించి మాట్లాడుతూ వారి ఆదరణకు పిచ్చెక్కిపోతోందని చెప్పి షాకిచ్చింది శ్రీముఖి. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడానికి వెళ్లిన శ్రీముఖి 100 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంది. 
 
తన షోలు, యాంకరింగ్, యాక్టింగ్ అన్నీ పక్కన పెట్టి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫైనల్‌గా విజేతగా నిలుస్తుందని భావించిన శ్రీముఖి రన్నరప్‌గా మిగిలిపోవడంలో చాలామంది షాకయ్యారు. ఇక శ్రీముఖి తాను రన్నరప్ గెలుచుకున్నందుకు సంతోషంగా ఉన్నానంటూ ఇంట్లోవారితో కలిసి పార్టీ చేసుకుంది. ఆ తర్వాత అభిమానులకు రిలీజ్ చేసిన వీడియోలో ఏముందంటే..
 
''అందరికీ నమస్కారం.. ఫైనల్లీ నా రొటీన్ లైఫ్‌లోకి వచ్చేశా. నాకు ఓటు వేసి, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు. చాలా వీడియోలు చూశాను, పిచ్చెక్కిపోతోంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. నార్మల్ ప్రపంచానికి వచ్చాక, మీ అందరినీ కలవాలని ఉన్నప్పటికీ, అందరినీ కలవడం కొంచెం కష్టం కావొచ్చు'' అని వీడియోలో పేర్కొంది శ్రీముఖి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments