శ్రావణి సూసైడ్ కేస్ అప్డేట్, దేవ్ రాజ్ ప్లేబోయ్‌గా గుర్తింపు

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (16:20 IST)
సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసును పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దేవరాజుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగువస్తున్నాయి. దేవ్ రాజ్ టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతోమంది అమ్మాయిలను తన వెంట తిప్పుకుని, ప్లే బాయ్‌గా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
 
పలువురు అమ్మాయిలతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు పోలీసులు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఆ విషయాన్ని నిర్థారించారు. అదే మాదిరిగా శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి దింపాడని, తనతో పాటు మరికొంతమందితో ప్రేమాయణం నడిపినట్టు శ్రావణి గుర్తించి ఆధారాలు దేవారాజ్‌కు చూపించినట్టు తెలుస్తోంది.
 
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇదే సమయంలో శ్రావణికి సంబంధించిన కొన్ని  వీడియో, ఫోటోలను దేవరాజ్ ఆమెకు చూపించడంతో శ్రావణి ఖంగు తింది. ప్రస్తుతం దేవరాజును ఎస్.ఆర్ నగర్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలయజేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments