ఓ మంచి మనిషీ మళ్ళీ పుట్టవా : నటి శారద

సినీ నటి శ్రీదేవి మరణంపై సీనియర్ నటి శారద స్పందించారు. ఓ మంచి మనిషీ మళ్లీ పుట్టవా అంటున్నారు. ముఖ్యంగా, శ్రీదేవి మరణవార్త తనను షాక్‌కు గురిచేసినట్టు చెప్పారు. ఆమెలాంటి మంచి మనిషి ఇక పుట్టరనీ, అందుకే ఆ

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (20:49 IST)
సినీ నటి శ్రీదేవి మరణంపై సీనియర్ నటి శారద స్పందించారు. ఓ మంచి మనిషీ మళ్లీ పుట్టవా అంటున్నారు. ముఖ్యంగా, శ్రీదేవి మరణవార్త తనను షాక్‌కు గురిచేసినట్టు చెప్పారు. ఆమెలాంటి మంచి మనిషి ఇక పుట్టరనీ, అందుకే ఆమే మళ్లీ వచ్చే జన్మలో పుట్టాలంటూ శారదా కోరారు. 
 
ఇకపోతే, మరో సీనియర్ నటి జయప్రద స్పందిస్తూ, అతిలోకసుందరి శ్రీదేవి మరణం ఒక చెడు కలలాంటిదన్నారు. శ్రీదేవి మరణించిందన్నవార్తను టీవీల్లో చూసేవరకు తను విశ్వసించలేదని చెప్పారు. తనూ, శ్రీదేవి చాలా చిత్రాల్లో కలిసి పనిచేశామన్నారు. 
 
శ్రీదేవి అద్భుతమైన నటి, తల్లి అని అన్నారు. కుమార్తెలు, జాన్వి, ఖుషి కూడా వెండితెరపై రాణిస్తే చూడాలన్నది శ్రీదేవి కల అని చెప్పారు. కానీ జాన్వి తన తల్లిని ఆఖరి క్షణాల్లో కలవలేకపోయిందని జయప్రద తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments