ఫుట్‌బోర్డు ప్రయాణం సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్‌.. నిజ జీవితంలో కాదు..

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (18:35 IST)
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒక రైల్లో ఫుట్‌బోర్డులో కూర్చొని ప్రయాణం చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పలువురు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర పోలీసులు కూడా స్పందించారు. 'సోనూ సూద్ ఫుట్ బోర్డులో కూర్చొని ప్రయాణించడం సినిమాల్లో అయితే ఎంటర్‌టైన్మెంట్‌గా ఉంటుంది. నిజ జీవితంలో కాదు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, వేగంగా వెళుతున్న ఒక రైలు ప్రవేశద్వారంలో సోనూ సూద్ కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మీరు ఇలా చేయొద్దంటూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments