Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్.. ఎందుకో తెలుసా? (video)

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (15:29 IST)
బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోనూ రైలు ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. 
 
కదులుతున్న రైలులో ఫుట్ బోర్డుపై కూర్చున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రైలు డోర్ వద్ద ఫుట్ బోర్డుపై వేలాడుతూ అజాగ్రత్తగా ప్రయాణించడంపై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోనూసూద్ అజాగ్రత్త ప్రవర్తనను నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు. 
 
రైలు వేగాన్ని పెంచుతున్నప్పుడు మిస్టర్ సూద్ హ్యాండ్‌రైల్‌ను పట్టుకుని బయట చూస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ముంబై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్

జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments