సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్.. ఎందుకో తెలుసా? (video)

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (15:29 IST)
బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోనూ రైలు ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. 
 
కదులుతున్న రైలులో ఫుట్ బోర్డుపై కూర్చున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రైలు డోర్ వద్ద ఫుట్ బోర్డుపై వేలాడుతూ అజాగ్రత్తగా ప్రయాణించడంపై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోనూసూద్ అజాగ్రత్త ప్రవర్తనను నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు. 
 
రైలు వేగాన్ని పెంచుతున్నప్పుడు మిస్టర్ సూద్ హ్యాండ్‌రైల్‌ను పట్టుకుని బయట చూస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ముంబై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments