Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ: బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు

చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారని.. పట్టిసీమ ఎత్తిపోతలలో వున్న మెకానిజం ఏంటి? బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో బాత్రూమ్‌లు కట్టకుండానే వేల కోట్లు నొక్కేశారని సోము వీర్రాజు ఆరోప

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (09:49 IST)
చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారని.. పట్టిసీమ ఎత్తిపోతలలో వున్న మెకానిజం ఏంటి? బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో బాత్రూమ్‌లు కట్టకుండానే వేల కోట్లు నొక్కేశారని సోము వీర్రాజు ఆరోపణలు గుప్పించారు. శనివారం సోము వీర్రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని అభివర్ణించారు. 
 
అవినీతిని కింది స్థాయికి తీసుకెళ్లిన పార్టీ టీడీపీయేనని సోమువీర్రాజు ఆరోపించారు. ఏపీలో పరిపాలన గాడి తప్పుతోందని, ఎమ్మెల్యేలను అదుపు చేసే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.27 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని చెప్పారు. 
 
స్పిల్ వేలో రూ.1400 కోట్ల ఖర్చు ఎందుకు అయిందో చెప్పాలని సోమువీర్రాజు అడిగాడు. మట్టి తీయడానికే రూ.67 కోట్లు ఇచ్చారని, మెయిన్ కెనాల్ లో కలపడానికి పంపు సెట్లకే రూ.817 వెచ్చించారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments