Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ సునీత ఇంటర్వ్యూ.. ఆ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నా..

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (10:59 IST)
సింగర్ సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నానని తెలిపారు. ఆ సంఘటన తర్వాత తాను కన్నీళ్లు రావడం ఆగిపోయాయని చెప్పారు.
 
అంతకుమించి చలించే సంఘటనలు ఏముంటాయని ప్రశ్నించారు. అంతగా తనను ఇక ఏ సంఘటనలు కదిలించడం లేదని తెలిపారు. ఆయన జ్ఞాపకాలతో ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే గౌరవం అన్నారు. 
 
జీవితంలో తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని, బాధ్యతలు వున్నాయని తెలిపారు. తనను ద్వేషించేవారినీ .. విమర్శించేవారిని పట్టించుకోకుండా, తన ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నిస్తూ వెళ్లానని చెప్పారు. తాను ఏం చేయగలిగానో తనకు తెలుసునని ఆ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments