Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రోంకోప్ న్యుమోనియాతో బెంగాలీ సింగర్ సుమిత్రా సేన్ ఇకలేరు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (11:10 IST)
ప్రముఖ బెంగాలీ సింగర్ సుమిత్రా సేన్ ఇకలేరు. ఆమె 89 యేళ్ల వయసులో అనారోగ్యానికి గురై కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె శ్రబానీ సేన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించారు. సుమిత్రా సేన్ చాలా రోజులుగా అనారోగ్యంతో పాటు వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో గత నెల 29వ తేదీన ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, సుమిత్రా సేన్ బ్రోంకోప్ న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ వచ్చారు. గత 2012లో బెంగాలీ చిత్రపరిశ్రమకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సంగీత్ మహా సమ్మాన్ అవార్డును ప్రదానం చేసింది. ఆ తర్వాత కూడా రవీంద్ర సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ చ్చారు. తన పాటల ద్వారా ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచినందుకు సుమిత్రా సేన్‌కు ఈ గౌరవం లంభించింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments