బ్రోంకోప్ న్యుమోనియాతో బెంగాలీ సింగర్ సుమిత్రా సేన్ ఇకలేరు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (11:10 IST)
ప్రముఖ బెంగాలీ సింగర్ సుమిత్రా సేన్ ఇకలేరు. ఆమె 89 యేళ్ల వయసులో అనారోగ్యానికి గురై కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె శ్రబానీ సేన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించారు. సుమిత్రా సేన్ చాలా రోజులుగా అనారోగ్యంతో పాటు వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో గత నెల 29వ తేదీన ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, సుమిత్రా సేన్ బ్రోంకోప్ న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ వచ్చారు. గత 2012లో బెంగాలీ చిత్రపరిశ్రమకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సంగీత్ మహా సమ్మాన్ అవార్డును ప్రదానం చేసింది. ఆ తర్వాత కూడా రవీంద్ర సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ చ్చారు. తన పాటల ద్వారా ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచినందుకు సుమిత్రా సేన్‌కు ఈ గౌరవం లంభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments