Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయని చిత్రపై ట్రోలింగ్.. భక్తి భావంతో చేస్తే తప్పుబడతారా?

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (13:22 IST)
Chitra
అయోధ్యలో జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. ఆ రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామ కీర్తనలు ఆలపించాలని.. తమ ఇళ్లల్లో ఐదు ప్రమిదలు వెలిగించాలంటూ.. ప్రముఖ సినీ నేపథ్య గాయని చిత్ర ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. 
 
చిత్ర విడుదల చేసిన ఆ వీడియో వివాదాస్పదమైంది. ఓ వర్గం వారు చిత్రను లక్ష్యంగా చేసుకుని, ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులుగా చిత్రపై ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. 
 
అయితే చిత్రకు కేరళ అధికార పక్షం సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మద్దతుగా నిలిచాయి. సినీ గాయకులు, రచయితలు కూడా చిత్రకు సంఘీభావం ప్రకటించారు. 
 
రామ మందిరం ప్రాణ ప్రతిష్ట అనేది ప్రతిష్టాత్మకమని.. భక్తి భావంతో చిత్ర చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇంకా ఇంట ప్రమిదలతో దీపం వెలిగించడం శుభ ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments