Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో మహిళతో అక్రమ సంబంధం... నన్ను బూతులు తిట్టేవాడు... తెలుగు గాయని ఆవేదన...

రా.. రమ్మని... రారా రమ్మని... అనే పాటతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో ఓ స్వీట్ వాయిస్ పలుకరిస్తుంది. ఆ పాటనే కాదు... ఇడియట్, శివమణి... ఇలా చక్రి సంగీత సారథ్యంలో పాటలు పాడిన గాయని కౌసల్య. చక్రి మరణం తర్వాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రావడం లేదట. ద

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (18:12 IST)
రా.. రమ్మని... రారా రమ్మని... అనే పాటతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో ఓ స్వీట్ వాయిస్ పలుకరిస్తుంది. ఆ పాటనే కాదు... ఇడియట్, శివమణి... ఇలా చక్రి సంగీత సారథ్యంలో పాటలు పాడిన గాయని కౌసల్య. చక్రి మరణం తర్వాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రావడం లేదట. దానితో ప్రస్తుతం స్టేజి షోలు, టెలివిజన్ కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుబండి నెట్టుకొస్తుంది. 
 
కౌసల్య వైవాహిక బంధంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. తన భర్త ఓ శాడిస్ట్ అనీ, తనను నిత్యం హింసిస్తూ బూతులు తిడుతూ భౌతికంగా హింసించేవాడని తెలిపింది. అంతేకాకుండా తను మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడనీ, దాంతో వేధింపులు మరింత ఎక్కువ కావడంతో విడాకులు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ భర్తతో చాలా రోజులు సమస్యలు ఎదుర్కొన్నాననీ, చివరకి ఇప్పుడిప్పుడే తను కాస్త ప్రశాంతంగా వున్నట్లు చెప్పుకొచ్చారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments