Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక మాథ్యమాన్ని అలా వాడుకుంటానంటున్న శ్రద్థాకపూర్

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (14:46 IST)
సామాజిక సమస్యలపై స్పందించడానికి సోషల్ మీడియా ఓ వేదిక అంటోంది శ్రద్థాకపూర్. సామాజిక మాథ్యమాల్లో గాసిప్ లు, అనవసర వార్తలు మాత్రమే వస్తాయడానికి తాను అంగీకరించబోనటోంది. ఎవరైనా అలా మాట్లాడితే అస్సలు ఒప్పుకోవడం లేదు శ్రద్థాకపూర్.
 
ఎక్కడేం తప్పు జరిగినా తన అభిప్రాయాలను వెల్లడించడానికి ఇదో మంచి వేదిక అన్నది తన ఉద్దేశమంటోంది. సోషల్ మీడియాలో ప్రజలు చెడునే ఎక్కువగా చూస్తుంటారు. ప్రతికూల వార్తలే ఎక్కువ ప్రచారం జరుగుతుంటాయని అనుకుంటుంటారు. నేను మాత్రం అందులో మంచినే చూస్తా.
 
ఎవరు ఎలా అనుకుంటే అది అలా ఉంటుంది. ప్రతి విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటేనే అది మనకు ఆరోగ్యకరం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలంటోంది శ్రద్థాకపూర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments