Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి మృతి.. కారణం?

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (20:48 IST)
Senthil Kumar
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి గురువారం మధ్యాహ్నం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు.
 
రూహి 2003 నుండి సెలబ్రిటీ యోగా శిక్షకురీలిగా ఉన్నారు. భారత్ ఠాకూర్ ఈమె శిక్ష్యుడు. ప్రభాస్, తమన్నా, ఇలియానా వంటి ఇతర తారలకు రూహి యోగా ట్రైనర్.
 
రుహీనాజ్ అకా రూహి మరణం ఫిల్మ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అదే కారణంతో సెంథిల్ కుమార్ తన పనులన్నింటికీ విరామం తీసుకున్నాడు. సెంథిల్ - రూహి జూన్ 2009లో వివాహం చేసుకున్నారు.
 
జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments