Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ మధ్య వార్.. అసలు సంగతేంటి?

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (15:58 IST)
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా పోలీస్ స్టేషన్ గడపతొక్కారు. ఇద్దరూ పరస్పరం లైంగిక వేధింపులు, పరువు నష్టం ఫిర్యాదులు చేసుకున్నారు. నిర్మాత సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఆమెకు, రాఖీకి మధ్య వార్ మొదలైంది. 
 
నిర్మాత సాజిద్‌కు రాఖీ మద్దతిచ్చింది. ప్రతిగా షెర్లిన్ కూడా సావంత్‌ను తిట్టిపోసింది. అలాగే రాఖీ సావంత్ కూడా ఆమె లాయర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాఖీ సావంత్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఇకపోతే.. రాఖీ సావంత్, మీడియాతో మాట్లాడుతూ, సాజిద్ ఖాన్‌పై ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి చోప్రాపై పరువు నష్టం కలిగించే, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా, షెర్లిన్ చోప్రా విలేకరులతో మాట్లాడుతూ సావంత్‌పై తిట్టిపోసింది. ఈ వార్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం