బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ మధ్య వార్.. అసలు సంగతేంటి?

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (15:58 IST)
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా పోలీస్ స్టేషన్ గడపతొక్కారు. ఇద్దరూ పరస్పరం లైంగిక వేధింపులు, పరువు నష్టం ఫిర్యాదులు చేసుకున్నారు. నిర్మాత సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఆమెకు, రాఖీకి మధ్య వార్ మొదలైంది. 
 
నిర్మాత సాజిద్‌కు రాఖీ మద్దతిచ్చింది. ప్రతిగా షెర్లిన్ కూడా సావంత్‌ను తిట్టిపోసింది. అలాగే రాఖీ సావంత్ కూడా ఆమె లాయర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాఖీ సావంత్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఇకపోతే.. రాఖీ సావంత్, మీడియాతో మాట్లాడుతూ, సాజిద్ ఖాన్‌పై ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి చోప్రాపై పరువు నష్టం కలిగించే, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా, షెర్లిన్ చోప్రా విలేకరులతో మాట్లాడుతూ సావంత్‌పై తిట్టిపోసింది. ఈ వార్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం