Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మహానగరంలో 'రెడ్ లైట్ ఏరియా' ఉండాల్సిందే?!

దేశంలో రెడ్‌లైట్ ఏరియాలు అధికారికంగా ఉన్న మహానగరాల్లో ముంబై, కోల్‌కతాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే, ఇలాంటి ఏరియా చెన్నై మహానగరంలో కూడా ఉండాలని ఓ యువ దర్శకుడు కోరుకుంటున్నారు. ఇదే కథాంశంతో ఆయన సినిమాన

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (06:49 IST)
దేశంలో రెడ్‌లైట్ ఏరియాలు అధికారికంగా ఉన్న మహానగరాల్లో ముంబై, కోల్‌కతాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే, ఇలాంటి ఏరియా చెన్నై మహానగరంలో కూడా ఉండాలని ఓ యువ దర్శకుడు కోరుకుంటున్నారు. ఇదే కథాంశంతో ఆయన సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆ చిత్రం పేరు "శివప్పు ఎనక్కు పిడిక్కుం" (ఎరుపు నాకు ఇష్టం). 
 
ఈ చిత్రం పూర్తిగా రెడ్‌లైట్ ఏరియా ఉండాల్సిందేననే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. "ఒక వేశ్య తన దగ్గరకు వచ్చిన ఓ ఐదుగురు వ్యక్తుల మనస్తత్వాలను.. ఒక రచయితకు వివరించడమే ఈ సినిమా కథ". సమాజంలో రేప్ ఘటనలకి వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. యురేక దర్శకుడు. జే. సతీష్ కుమార్ నిర్మాత. ఇలాంటి వివాదాస్పద సబెక్టుని తీసుకోవడమే ఓ సాహాసం అని చెప్పొచ్చు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం