Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ ఝాన్సీ శాపనార్థాలు... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 8 మే 2023 (17:36 IST)
తెలుగు బుల్లితెరపై ప్రముఖ యాంకర్‌గా గుర్తింపు పొందిన ఝాన్సీ శాపనార్థాలు పెట్టారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తరహా వ్యాఖ్యలు చేశారు. తనను అనేక మంది మోసం చేశారని ఆరోపించారు. తన వద్ద లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారని చెప్పారు. తనకు ఇచ్చిన చెక్కుల్లో మూడు నెలల ముందు తేదీలు వేసి ఇచ్చిన మోసం చేశారని చెప్పారు. పైగా, తనతో సన్నిహితంగా ఉంటూనే, తాను క్రియేట్ చేసిన కాన్సెప్టులు ఒకే కానివ్వకుండా చేసిన వారు కూడా ఉన్నారని చెప్పారు. ఇలా మోసం చేసిన వారిని.. ఎందుకు ఇలా చేశారని తాను ఇప్పటివరకు అడలేదన్నారు. 
 
తనకు అన్యాయం చేసినవారికి నా శాపం చాలా గట్టిగా తగులుతుందన్నారు. అది నాకు తెలుసు. నా శాపం ఎంతగా తగులుతుందనేది నాతో రెండు రోజులు కేరక్టర్ చేయించుకుని పీకేసిన వారికి బాగా తెలుసు. ఒక పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్, రెండు రోజుల కేరక్టర్ చేశాను. నా డబ్బులు నాకు ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆ పాత్ర కోసం వేరే ఆర్టిస్ట్‌ను తీసుకున్నారు. నిజంగా అది నాకు అవమానమే. దాంతో నా శాపం గట్టిగా తగిలింది. మళ్లీ ఇంతవరకు కోలుకోలేదు అని అన్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments