Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందరం మాస్టర్ కన్నుమూత : తనికెళ్ల భరణికి ఫోన్ చేయడంతో..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (10:29 IST)
ప్రముఖ హాస్య నాటకాల ఆద్యుడు అయినటువంటి సుందరం మాస్టర్ కన్నుమూశారు. తెలుగు నాటక రంగానికి తన హాస్యంతోనే కొత్త శైలిని చూపించిన రంగస్థల నటుడు, డైరెక్టర్, నవల రచయిత సుందరం మాస్టర్ నిన్నటి రోజున గుండెపోటుతో మృతి చెందింది. ఆయన మరణించే సమయానికి ఆయన వయసు 71 సంవత్సరాలు. 
 
ఇక ఆయన స్వస్థలం చిక్కడపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం. అయితే నిన్నటి రోజున ఉదయం చాతిలో నొప్పి ఎక్కువగా ఉందని తన మిత్రుడు తనికెళ్ల భరణి కి ఫోన్ చేసినట్లుగా సమాచారం. 
 
ఇక ఆ వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు శిష్యులు ఆయన ఇంటికి చేరుకుని ఆయనను ముషీరాబాద్ కేర్ హాస్పిటల్‌లో తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.  
 
పలువురు రంగస్థల ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇక ఆయన కుమారుడు కుమార్తె యూఎస్ఏ నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 23వ తేదీన జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు సన్నిహితులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments