Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాప పడే వేదనను ఊహించలేకపోతున్నా.. శేఖర్ కమ్ముల

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (11:22 IST)
హైదరాబాదులో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సమాజంలో మరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు. 
 
డీఏవీలో చదివే నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం ఘోరం అన్నారు. నిస్సహాయతతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ పాప పడే వేదనను ఊహించలేకపోతున్నానని శేఖర్ కమ్ముల తెలిపారు. ధైర్య సాహసలతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఆ బాలిక తల్లిదండ్రులకు జోహార్లంటూ పోస్టు పెట్టారు. 
 
పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదని శేఖర్ కమ్ముల తెలిపారు. ఆధునిక సమాజంలో ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకూడదన్నారు. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని రూపొందించినవారవుతామని అని శేఖర్ కమ్ముల ఈ పోస్టులో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments