Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓం నమో వేంకటేశాయ': అమ్మవారి పాత్రలో విమల, శ్రీవారి పాత్రకు సౌరభ్‌ రాజ్‌ జైన్!?

నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తుడైన హథీరాం బావాజీ' జీవిత చరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం అనుష్క.. ప్రగ్యా జైస్వ

Webdunia
ఆదివారం, 12 జూన్ 2016 (10:39 IST)
నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తుడైన హథీరాం బావాజీ' జీవిత చరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం అనుష్క.. ప్రగ్యా జైస్వాల్‌.. విమలా రామన్‌ను ఎంపికైనట్లుగా ప్రచారం సాగింది. ఈ ముగ్గురిలో శ్రీదేవి అమ్మవారి పాత్ర కోసం విమలా రామన్‌‌ను తీసుకున్నట్టు చెబుతున్నారు. 
 
ఇక వేంకటేశ్వరస్వామిగా సుమన్‌‌ని తీసుకుంటారనే వార్త తొలి నాళ్లలో వినిపించింది. ఎందుకంటే 'అన్నమయ్య'లో ఆయన స్వామివారి పాత్రకి నిండుదనాన్ని తీసుకొచ్చాడు. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, స్వామివారి పాత్రకి 'సౌరభ్‌ రాజ్‌ జైన్‌'ను ఎంపిక చేశారట. హిందీ 'మహాభారతం'లో శ్రీ కష్ణుడిగా, 'హరహర మహేదేవ'లో విష్ణుమూర్తిగా ఆయన నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments