Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి పల్లవితో నాగ శౌర్య‌కు అలాంటి అనుభవం, శ‌ర్వానంద్‌కు ఇలాంటి...

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (10:56 IST)
నాగ శౌర్య‌కు శ‌ర్వానంద్ కౌంట‌ర్ ఇవ్వ‌డం ఏంటి..? అస‌లు వీరి మ‌ధ్య ఏం జ‌రిగింది.? అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే.. హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి హీరో నాగ శౌర్య క‌లిసి క‌ణం అనే సినిమా చేసారు. ఈ సినిమా టైమ్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత నాగశౌర్య సాయి ప‌ల్ల‌వి గురించి మాట్లాడుతూ.. సెట్స్‌కి టైమ్‌కి రాదు. ఇగో ఎక్కువ అని చెప్పాడు. ఇక ఎప్పుడూ త‌న‌తో న‌టించ‌ను అని కూడా చెప్పేసాడు.
 
ఇదిలా ఉంటే.. శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి క‌లిసి ప‌డిప‌డి లేచె మ‌న‌సు సినిమా చేసారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ.. సాయి ప‌ల్ల‌విపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఆమెకు అస‌లు ఇగో లేద‌ని.. చాలా నేచుర‌ల్‌గా న‌టిస్తుంద‌ని చెప్పాడు. అంతేకాకుండా... ఆమె గురించి ఏదేదో విన్నాను. అదంతా త‌ప్ప‌ని తెలిసింది. ఆమెలా నేను న‌టించ‌లేన‌ని చెప్పేసాడు. సో... ఈ విధంగా బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా నాగశౌర్య‌కు బాగానే కౌంట‌ర్ ఇచ్చాడు. అదీ.. సంగ‌తి!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments