Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌లో సానియా మీర్జా.. మిర్చీ మమ్మీ అంటూ యువీ..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (16:38 IST)
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇపుడు నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెదర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది. 5 ఎపిసోడ్స్‌లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ నవంబర్ చివరి వారం నుంచి ప్రసారం కానుంది. 
 
భారత్‌లో ట్యుబర్య్కులోసిస్‌పై అవగాహన కల్పించేలా ఈ సిరీస్ కొనసాగనుంది. టీబీ నిరంతరం పీడిస్తున్న సమస్య అని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా ప్రభావం చూపించే అవకాశముంటుందని సానియామీర్జా అభిప్రాయపడింది. ఎంటీవీ సమర్పిస్తున్న ఈ షోతో చేపట్టే సమిష్టి కృషి ద్వారా దేశంలో సానుకూల మార్పు తీసుకునేందుకు దోహదపడుతుందని సానియామీర్జా ఆకాంక్షించింది.
 
ఇదిలా ఉంటే.. సానియా మీర్జా 34వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.సానియాను "మిర్చీ మమ్మీ" అని ప్రస్తావించిన యువీ టెన్నిస్ స్టార్‌కు ఇది అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments