Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రోసారి ప‌వ‌న్‌తో స‌మంత‌!

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (17:35 IST)
Samantha
స‌మంత అక్కినేని చేసే సినిమాలు భిన్న‌మైన‌విగా ఎంచుకుంటోంది. రొటీన్ త‌ర‌హా పాత్ర‌లు చాలా చేసేశాను అంటూ ఏదైనా ఇంట్రెస్ట్ క‌లిగే క‌థ, పాత్ర వుంటే చాలు చేసేస్తానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ది ఫ్యామిలీ మేన్‌2లో ఆమె చేసిన రాజీ పాత్ర గురించి తెలిసిందే. `ఓబేబీ` సినిమా త‌ర్వాత అలాంటి భిన్న‌మైన పాత్ర‌ను చేయ‌డంలో స్పీడ్ పెంచింది. తాజాగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` సినిమా చేస్తోంది. అది పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే యాభైశాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.
 
రామ్‌చ‌ర‌ణ్‌తో `రంగ‌స్థ‌లం` చేసిన ఆమె తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్‌క‌ళ్యాన్‌కు జోడిగా మ‌రో సినిమా చేయ‌నున్న‌ద‌ట‌. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నార‌ని తెలుస్తోంది. వీరి కాంబినేష‌న్‌లో ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments