Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మనం' తర్వాత విభిన్నమైన పాత్రలో సమంత..!

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (14:42 IST)
'మనం' చిత్రంలో నటించిన సమంతకు మళ్ళీ అటువంటి భిన్నమైన పాత్ర రాలేదు. అలాంటి పాత్రచేయాలని అనుకుంటుండగా ఆ అవకాశం రావడం ఆనందంగా వుందని చెప్పింది. తాజాగా అంతకంటే భిన్నమైన పాత్రను పోషిస్తోంది. మనంలో తల్లిగా, లవర్‌గా రెండు పాత్రలు పోషించింది. తాజాగా తమిళ చిత్రంలో తల్లిపాత్ర పోషిస్తోంది. 'రాజ రాణి' ఫేమ్‌ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
 
విజయ్‌, సమంత మధ్య అనుబంధం వుంటుంది. ప్రభు, రాధికలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మహేంద్రన్‌ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నాడు. ఈ నెల 26 నుంచి చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments