Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023ని అందరూ స్వాగతిస్తారు.. సమంత పోస్టు వైరల్

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (22:26 IST)
Samantha
సినీనటి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. మయాసైటిస్ కారణంగా సోషల్ మీడియాకు కాస్త దూరమైంది సమంత. నటి ఆరోగ్యం సహకరించకపోయినా, ఆమె తన వృత్తిపరమైన బాధ్యతలను సమతుల్యం చేసుకుంటుంది. రెండు రోజుల్లో 2022 చరిత్రగా నిలిచిపోతుంది. 
 
2023ని అందరూ స్వాగతిస్తారనే వ్యాఖ్యతో పాటుగా సమంత ఇటీవల తన ఫోటోను పోస్ట్ చేసింది. నటి తన పోస్ట్ ద్వారా తన ఫాలోయర్లందరినీ 2023కి కొత్త, సరళమైన తీర్మానాలను రూపొందించమని ప్రోత్సహించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments