Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత "ఐ లవ్ యూ" పోస్ట్.. ఎవరి కోసం తెలుసా?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (17:25 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. సమంత అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం కోలుకుంది. ఈ విషయం తెలియడంతో చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పోస్టు చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో సమంత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్టులో ఐ లవ్ యూ అని సమంత పోస్టు చేసింది. దీంతో ఈ పోస్టు ఎవరి కోసమంటూ ప్రచారం సాగింది. కానీ ఇందులో పెద్దగా అపార్థం చేసుకునే అవసరం లేదని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఎందుకంటే సమంత తాజాగా నటించిన సినిమా యశోద ఈనెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో సుదర్శన్ థియేటర్ వద్ద సమంతకి భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు ఆమె ఫ్యాన్స్. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను సమంత కూడా వీక్షించింది. దీంతో ఆమె సంతోషానికి అవధుల్లేవ్. అందుకే తన ఫ్యాన్స్ కోసం సమంత ఆనందం పట్టలేక ఐ లవ్ యు అంటూ తన ఫీలింగ్స్‌ని పోస్ట్ రూపంలో బయటపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments