Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి మోసపోయిన 'ఖుషి' హీరోయిన్

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోయిన్లలో ఒకరైన సమంత తన వ్యక్తిగత మేనేజర్ కారణంగా కోటి రూపాయల మేరకు మోసపోయింది. ఆమెకు తెలియకుండా దాదాపు కోటి రూపాయలను కొట్టేయడానికి ఆ మేనేజరు కుట్ర పన్నినట్టు తేలింది. ఈ విషయాన్ని పసిగట్టిన సమంత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయాలని చూడటంపై ఆమె తట్టుకోలేకపోతుంది. పైగా, అతని స్థానంలో మరో మేనేజర్‌ను నియమించుకునే దిశగా ఆమె దృష్టిసారించింది. 
 
కాగా, ప్రస్తుతం సమంత టాలీవుడ్ సంచనలం విజయ్ దేవరకొండతో కలిసి "ఖుషి" చిత్రంలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబరు ఒకటో తేదీ శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. సమంత చివరగా శాకుంతలం చిత్రంలో నటించారు. కాగా, ఇదే మేనేజరు గతంలో హీరోయిన్ రష్మిక మందన్నాను కూడా మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments