Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత సెట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (11:15 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ట్రస్టును నడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటిస్తూ వచ్చిన పారితోషికంతో 'ప్రత్యూష సపోర్ట్' అన్న స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, ప్రాణాపాయంలో ఉన్న చిన్నారులకు తోచినంత సాయం చేస్తూ, వారికి చికిత్సలను అందించేందుకు సహకరిస్తోంది. 
 
అయితే ఇటీవల సనా అనే పసికందు కాలేయం చెడిపోతే.. తన మిత్రబృందంతో కలిసి రూ.15లక్షలు సేకరించిన సమంత.. ఆ బిడ్డకు చికిత్స చేయించింది. ఆ డబ్బుతో వైద్యులు సనాకు కాలేయాన్ని మార్చినా ఫలితం లేకపోయింది. చికిత్స ఫలించక సనా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సమంత.. ఓ సినిమా షూటింగ్ సెట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. 
 
ఈ విషయాన్ని ''ప్రత్యూష సపోర్ట్''లో వాలంటీర్‌గా ఉన్న శశాంతా బినేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సనా చనిపోయిన రోజే సమంత పుట్టిన రోజని ఆమె భావోద్వేగానికి లోనయ్యారని చెప్పారు. ఇప్పటివరకూ తాము 547 మంది చిన్నారులను కాపాడామని, సనా ప్రాణాలు కోల్పోవడం మాత్రం దురదృష్టకరమని తెలిపారు. బినేష్ పోస్టుపై సమంత స్పందిస్తూ, శశాంక పోస్టును రీపోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

రైలు ప్రయాణికుడిపై దాడి ఘటన : బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments