పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్‌తో దుబాయ్ వెళ్లిన సమంత, ఎందుకంటే?

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:45 IST)
సమంత ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా వార్తల్లో నిలుస్తున్న బ్యూటీ. ఈమె నాగచైతన్యతో విడాకులు వ్యవహారంతో వార్తల్లోకి వచ్చింది. చైతుతో విడిపోయనప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివుగా వుంటూనే దేశంలో వివిధ ప్రాంతాలను చుట్టి వస్తోంది. ఇటీవలే శిల్పరెడ్డితో కలిసి గంగోత్రి, కాశీ, బద్రీనాథ్ తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇక తాజాగా తన స్నేహితుడు, స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిపోయింది. వీరితో పాటు తన స్నేహితురాలు సాధన కూడా వున్నారు. దుబాయ్ ట్రిప్ కేవలం క్రికెట్ మ్యాచ్ చూసేందుకే అని సమాచారం. వచ్చే ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టి20 మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకీ అత్యంత కీలకమైనది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments