Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తలదించుకుని వెళ్ళిపోయిన సామ్, ఏమైంది..?

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:22 IST)
నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో సామ్ ప్రత్యక్షమైంది. ఒంటరిగానే ఆమె తిరుమలకు చేరుకుంది. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామివారిని సమంత దర్సించుకున్నారు. 
 
అయితే నాగచైతన్య విషయంపై మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె తలదించుకుని వెళ్ళిపోయారు. ఆలయం ముందు నుంచి కారు ఎక్కేంత వరకు చాలామంది అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులు సామ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. 
 
అయితే ఏమాత్రం మీడియాతో మాట్లాడకుండా అభిమానులకు అభివాదం చేయకుండా తలదించుకునే వెళ్ళారు. సామ్ సామ్ అంటూ అందరూ పిలిచినా కూడా ఆమె పట్టించుకోలేదు. కెమెరాల ముందు చేతులు ఊపుతూ మాట్లాడనంటూ సైగ చేసుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోయారు.
 
సమంత తిరుమలలో కనబడగానే విడాకులు తీసుకోవడానికి స్వామి ఆశీర్వాదం కోసం వచ్చిందా అంటూ భక్తులు మాట్లాడుకున్నారు. అయితే సమంతతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆ మాటలు వింటూనే తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments