Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య.. సమంత అంత మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, సమంత ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బ

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (18:15 IST)
''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, సమంత ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బిజీగా వున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. 
 
శివ ఇంతకుముందు నానితో ''నిన్ను కోరి'' సినిమాకు దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో క్రేజున్న సమ్మూ-చైతూ జంటను పెళ్లికి తర్వాత వెండితెరపై జంటగా చూపెట్టేందుకు శివ స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఇందుకోసం సమంత-చైతూ జంటకు రూ.7కోట్ల వరకు పారితోషికం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
 
సాధారణంగా రూ.3కోట్లు తీసుకునే చైతూ.. సమంతతో కలిసి ఈ సినిమాకు రూ.7కోట్లు పారితోషికంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇందుకు క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments