Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య.. సమంత అంత మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, సమంత ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బ

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (18:15 IST)
''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, సమంత ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బిజీగా వున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. 
 
శివ ఇంతకుముందు నానితో ''నిన్ను కోరి'' సినిమాకు దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో క్రేజున్న సమ్మూ-చైతూ జంటను పెళ్లికి తర్వాత వెండితెరపై జంటగా చూపెట్టేందుకు శివ స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఇందుకోసం సమంత-చైతూ జంటకు రూ.7కోట్ల వరకు పారితోషికం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
 
సాధారణంగా రూ.3కోట్లు తీసుకునే చైతూ.. సమంతతో కలిసి ఈ సినిమాకు రూ.7కోట్లు పారితోషికంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇందుకు క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

మా అమ్మకు కట్లపొడి, ఆకులు ఇష్టం.. ఉచిత బస్సులో వెళ్తున్నా.. వీడియో వైరల్

Lancet Study: భారత్‌ను వణికిస్తున్న మధుమేహం.. 10మందిలో నలుగురికి ఆ విషయమే తెలియదు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments