Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం దావా వేసిన సల్మాన్ ఖాన్

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (17:03 IST)
ఓ వ్యక్తిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తక్షణం తొలగించాలని లేదా బ్లాకే చేయాలని ఆయన కోర్టును కోరారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నారని సల్మాన్ ఖాన్ వాపోతున్నారు. ఈ మేరకు ఆయన ఓ కోర్టుకు ఫిర్యాదు చేశారు. 
 
పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సమీపంలో ఉండే వ్యక్త కేతన్ కక్కడ్‌పై సల్మాన్ ఖాన్ ముంబై  సిటీ సివిల్ కోర్టులో తన తరపు న్యాయవాదులతో ఫిర్యాదు చేయించారు. ఆయా మాధ్యమాల్లో సల్మాన్‌కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేలా లేదా బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని సల్మాన్ న్యాయబృందం కోర్టును కోరింది. 
 
గతంలో కేతన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను సల్మాన్‌ను కించపరిచేలా మాట్లాడారు. ఇవి సోషల్ మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో సల్మాన్‌కు వ్యతిరేకంగా అన్ని సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్‌ను తొలగించాలని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments