Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరికొంబన్‌పై సినిమా.. రిటర్న్ ఆఫ్ ది కింగ్.. 20మంది చంపింది..

Webdunia
సోమవారం, 29 మే 2023 (14:11 IST)
Arikomban
గత ఐదేళ్లుగా కేరళను వణికిస్తున్న అడవి ఏనుగు అరికొంబన్ కథను మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఈ అరికొంబన్ ఏనుగు కథను ఫోకస్ చేస్తూ మలయాళంలో అరికొంబన్ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. సాజిత్ యాహియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ విడుదల కాగా, ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరగనుందని సమాచారం.
 
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాలను గత ఐదు సంవత్సరాలుగా ఒక్క అడవి అరికొంబన్ బెదిరిస్తోంది. చిన్నకనాల్, చందనపారై సహా పలు ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు, వ్యవసాయ భూములను దోచుకున్న అరికొంబన్ ఇప్పటి వరకు 20 మందిని చంపింది. 
 
ఇటీవల తేని జిల్లా అటవీ సరిహద్దుల్లోకి ప్రవేశించిన అరికొంబన్ రేషన్ దుకాణాన్ని ధ్వంసం చేసింది. 'రిటర్న్ ఆఫ్ ది కింగ్' అనే ట్యాగ్‌లైన్‌లో మేకర్స్ అరికొంబన్‌ను రాజుగా పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments