Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సైరాత్" హీరోయిన్ ఇంటర్ పరీక్షల్లో పాస్

Webdunia
బుధవారం, 29 మే 2019 (08:35 IST)
"సైరాత్" హీరోయిన్ రింకూ రాజ్‌గురు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. 2016లో 'సైరాత్' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆమె స్కూలు విద్యార్థినిగా ఉంది. ఆ తర్వాత ఆమె నటించిన 'సైరాత్' చిత్రం విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా ఈ అమ్మడుకు పేరు వచ్చింది. 
 
గత మార్చి నెలలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసిన రింకూ... ఈ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. తాజాగా మహారాష్ట్ర హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో 82 శాతం మార్కులతో రింకూ ఉత్తీర్ణురాలైంది. కాగా, ఈమె సినిమాల్లో కొనసాగుతూనే తన ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments