Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సైరాత్" హీరోయిన్ ఇంటర్ పరీక్షల్లో పాస్

Webdunia
బుధవారం, 29 మే 2019 (08:35 IST)
"సైరాత్" హీరోయిన్ రింకూ రాజ్‌గురు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. 2016లో 'సైరాత్' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆమె స్కూలు విద్యార్థినిగా ఉంది. ఆ తర్వాత ఆమె నటించిన 'సైరాత్' చిత్రం విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా ఈ అమ్మడుకు పేరు వచ్చింది. 
 
గత మార్చి నెలలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసిన రింకూ... ఈ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. తాజాగా మహారాష్ట్ర హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో 82 శాతం మార్కులతో రింకూ ఉత్తీర్ణురాలైంది. కాగా, ఈమె సినిమాల్లో కొనసాగుతూనే తన ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments