Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూటు మార్చి అదృష్ట దేవత కోసం వేచి చూస్తున్న సాయి ధరమ్

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (20:26 IST)
వరుసగా ఆరు ఫ్లాప్‌లు రావడంతో సినిమాలు చేయడం మానేశాడు సాయిధరమ్ తేజ్. తేజ్ ఐలవ్ యు సినిమా ఫెయిల్ కావడంతో నిరుత్సాహం ఆవరించింది సాయి ధరమ్ తేజ్ ఐదు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఎలాంటి సినిమాలు చేయాలి అన్న విషయంలో కన్ఫూజనై కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు. ఐదు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాని ప్రారంభించారు. 
 
సాయిధరమ్ తేజ్ తాజాగా ఒప్పుకున్న చిత్రం చిత్రలహరి. ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్ధ  మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. నేను శైలజ, ఉన్నదొక్కటే జిందగీ సినిమాలు తీసిన కిషోర్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను సాయిధరమ్ బర్త్ డే సంధర్భంగా లాంచ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సరసన హలో సినిమా ఫేమ్ కళ్యాణి నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్‌కు ఈ సినిమా కీలకం. 
 
ఎలాంటి సినిమాలు చేయాలో ఆలోచించే సినిమాలు చేస్తున్నట్లు అభిమానులకు లేఖ రాశాడు సాయి ధరమ్ తేజ్. ఈ మూవీతో అయినా సాయి ధరమ్ తేజ్ విజయాల బాట పడతాడో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments