Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూటు మార్చి అదృష్ట దేవత కోసం వేచి చూస్తున్న సాయి ధరమ్

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (20:26 IST)
వరుసగా ఆరు ఫ్లాప్‌లు రావడంతో సినిమాలు చేయడం మానేశాడు సాయిధరమ్ తేజ్. తేజ్ ఐలవ్ యు సినిమా ఫెయిల్ కావడంతో నిరుత్సాహం ఆవరించింది సాయి ధరమ్ తేజ్ ఐదు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఎలాంటి సినిమాలు చేయాలి అన్న విషయంలో కన్ఫూజనై కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు. ఐదు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాని ప్రారంభించారు. 
 
సాయిధరమ్ తేజ్ తాజాగా ఒప్పుకున్న చిత్రం చిత్రలహరి. ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్ధ  మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. నేను శైలజ, ఉన్నదొక్కటే జిందగీ సినిమాలు తీసిన కిషోర్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను సాయిధరమ్ బర్త్ డే సంధర్భంగా లాంచ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సరసన హలో సినిమా ఫేమ్ కళ్యాణి నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్‌కు ఈ సినిమా కీలకం. 
 
ఎలాంటి సినిమాలు చేయాలో ఆలోచించే సినిమాలు చేస్తున్నట్లు అభిమానులకు లేఖ రాశాడు సాయి ధరమ్ తేజ్. ఈ మూవీతో అయినా సాయి ధరమ్ తేజ్ విజయాల బాట పడతాడో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments