Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధ‌ర‌మ్ తేజ్ స్టార్ట్ చేసేసాడు... ఈసారైనా విజ‌యం ద‌క్కేనా..?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (21:14 IST)
సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం చిత్రలహరి. ఈ చిత్రాన్ని శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, రంగ‌స్థలం.. ఇలా బ్లాక్‌బ‌స్టర్ చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పైన న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.
 
ఈ చిత్రంలో సాయిధరమ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాల తర్వాత సాయిధరమ్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నా ఈ మెగా హీరో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. 
 
ఈ ఏడాది వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తేజ్ ఐ లవ్ యూ కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే స‌క్సస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఈ సినిమా చేస్తున్నాడు. మ‌రి.. కిషోర్ తిరుమ‌ల అయినా విజ‌యాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Yoga : ఆర్కే బీచ్‌లో 3.01 లక్షల మందితో కామన్ యోగ-గిన్నిస్ రికార్డ్

నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్

జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బు : నాకేం తెలియదంటున్న నిందితుడు..

Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments