Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్.. సాయిధరమ్ తేజ్‌తో కొత్త సినిమా చేస్తున్నా: మలినేని గోపిచంద్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (17:35 IST)
సినిమాకు కాంబినేషన్లు.. సెంటిమెంట్లు ముఖ్యం. ఒకసారి అనుకున్న ప్రాజెక్ట్‌ కొద్దిరోజులకు వర్కవుట్‌ కాకపోవచ్చు. ఈలోగా.. సినిమాకు ఏవో అడ్డంకులు వచ్చినా.. వాయిదా పడుతుంటాయి. బలుపు, పండగ చేస్కో.. చిత్రాల దర్శఖుడు మలినేని గోపీచంద్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఇందుకు తను ఇద్దరు హీరోలకు చెప్పిన కథ.. రొటీన్‌ మాస్‌ చిత్రంగా వుండడంతో వద్దనుకున్నట్లు తెలిసింది. దాంతో.. కొత్త హీరో అయినా.. సాయిథరమ్‌తేజ్‌తో ఓకే చేయించాడు.
 
అతని బాడీ లాంగ్వేజ్‌ను బట్టి కథను మార్చి ఎంటర్‌టైన్‌ చేసే విధంగా మలిచాడు. మంచిరోజులు లేవని.. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మధు, నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈ చిత్రం వాయిదాపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు వెంటనే గోపీచంద్‌ వివరణ ఇస్తూ.... ఆ వార్తలో నిజంలేదని.. త్వరలో సెట్‌పైకి వెళ్ళనుందనీ.. ఒక చిత్రం తెరకెక్కించాలంటే అన్నీ అనుకూలించాలనీ.. దానివల్ల ఆలస్యమవుతుందని చెబుతున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యకు నా గడ్డం నచ్చలేదు... తమ్ముడు క్లీన్ షేవ్ నచ్చింది.. అందుకే లేచిపోయింది... భార్య బాధితుడు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

Amaravati 2.0: అమరావతి 2.0 ప్రాజెక్టుకు వైకాపా చీఫ్ జగన్‌కు ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments