Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్.. సాయిధరమ్ తేజ్‌తో కొత్త సినిమా చేస్తున్నా: మలినేని గోపిచంద్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (17:35 IST)
సినిమాకు కాంబినేషన్లు.. సెంటిమెంట్లు ముఖ్యం. ఒకసారి అనుకున్న ప్రాజెక్ట్‌ కొద్దిరోజులకు వర్కవుట్‌ కాకపోవచ్చు. ఈలోగా.. సినిమాకు ఏవో అడ్డంకులు వచ్చినా.. వాయిదా పడుతుంటాయి. బలుపు, పండగ చేస్కో.. చిత్రాల దర్శఖుడు మలినేని గోపీచంద్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఇందుకు తను ఇద్దరు హీరోలకు చెప్పిన కథ.. రొటీన్‌ మాస్‌ చిత్రంగా వుండడంతో వద్దనుకున్నట్లు తెలిసింది. దాంతో.. కొత్త హీరో అయినా.. సాయిథరమ్‌తేజ్‌తో ఓకే చేయించాడు.
 
అతని బాడీ లాంగ్వేజ్‌ను బట్టి కథను మార్చి ఎంటర్‌టైన్‌ చేసే విధంగా మలిచాడు. మంచిరోజులు లేవని.. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మధు, నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈ చిత్రం వాయిదాపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు వెంటనే గోపీచంద్‌ వివరణ ఇస్తూ.... ఆ వార్తలో నిజంలేదని.. త్వరలో సెట్‌పైకి వెళ్ళనుందనీ.. ఒక చిత్రం తెరకెక్కించాలంటే అన్నీ అనుకూలించాలనీ.. దానివల్ల ఆలస్యమవుతుందని చెబుతున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments