మేకను బలిచ్చిన పవన్ ఫ్యాన్స్ - ఆయుధాల చట్టం కింద కేసు నమోదు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (17:21 IST)
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ జంతుబలిచ్చారు. పాలాభిషేకాలు నిర్వహించారు. ఇలా జంతుబలిచ్చినందుకు చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులపై పోలీస్ కేసు ఒకటి నమోదైంది. 
 
ఆంధ్రప్రదేస్ జంతువులు, పక్షులు, బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1) (A), పీసీఏ 11(1) (a) కింద కూడా కేసు నమోదు చేశారు. 
 
అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులపై జంతు బలి కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అషర్ అనే అడ్వకేట్ వెల్లడించారు. అంతేకాకుండా మేకను బలిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బొద్దింకను చంపేందుకు నిప్పు పెడితే.. అపార్టుమెంట్ తగలబడింది...

కన్నడిగను అని చెప్పడానికి గర్వంగా ఉంది... ఎవరికీ సమాధానం చెప్పను.. కిరణ్ మజుందార్

జీవికా దీదీలకు నెలకు రూ.30 వేలు ఆర్థిక సాయం : ఆర్జేడీ బిగ్ ప్రామిస్

సపోటా తోటలో మైనర్ బాలికపై తుని టీడీపీ లీడర్ అత్యాచారయత్నం

తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైలో మూతపడిన పాఠశాలలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments