Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకను బలిచ్చిన పవన్ ఫ్యాన్స్ - ఆయుధాల చట్టం కింద కేసు నమోదు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (17:21 IST)
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ జంతుబలిచ్చారు. పాలాభిషేకాలు నిర్వహించారు. ఇలా జంతుబలిచ్చినందుకు చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులపై పోలీస్ కేసు ఒకటి నమోదైంది. 
 
ఆంధ్రప్రదేస్ జంతువులు, పక్షులు, బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1) (A), పీసీఏ 11(1) (a) కింద కూడా కేసు నమోదు చేశారు. 
 
అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులపై జంతు బలి కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అషర్ అనే అడ్వకేట్ వెల్లడించారు. అంతేకాకుండా మేకను బలిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments